top of page

Advanced Q&A Telugu

   * మనం నిలుపుకోవాలసిన క్రోత్త నిబంధనను క్రియా రూపంలో చూపించుటకు పరీక్ష *

1] అ) ఎందుకు యేసు ఉపమానాలలో మాట్లాడేను? ఆ) ఎందుకు ఒకడు ఉపమనాలు అర్థం చేసుకోకపోతే వెలుపలివాడు అయ్యి వాని పాపములకు ప్రాయశ్చిత్తం పొందుకొనలేడు? ఇ) ఏది మనకు అలంకారికంగా కాకుండా స్పష్టముగా నిర్ణీతమైన సమయంలో తెలుపబడెను? ఈ) నాలుగు రకాల నెలలు ఏమిటో వ్రాయండి. ఉ) ప్రకటన లో నుండి ఒక సంబంధిత అధ్యాయమును వ్రాయండి, దేనిలో అయితే విత్తబడిన విత్తనం యొక్క కోత సమయాన్ని గురించి వివరిస్తుందో.

A] అ) ఎందుకంటే అవి పరలోక రాజ్య మర్మములు కనుక (పరలోక రాజ్య మర్మములను శత్రువుల నుండి

         దాచి ఉంచుటకు, పాత నిబంధన లో ప్రవచించిన వాటిని నేరవేర్చుటకు)

    ఆ) ఎందుకంటే ఒకనికి వాస్తవికతలో ఎవరో తెలుసుకోలేరు కనుక

    ఇ) పూర్తికి సంబంధించిన విషయాలు (వాస్తవికతలో నిజమైన విషయాలు)

    ఈ) త్రోవ, రాతి, ముండ్లపొదల మరియు మంచి నేలలు.   

    ఉ) ప్రక 14

 

2) మత్త 24 లో, ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి, మరియు వారే 11వ వచనంలో అబద్ధ ప్రవక్తలు అ) దీనిలో చెప్పబడుతున్న వారు ఎవరు? ఆ) దానిలో జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును అని ఉన్న జనులు అంటే ఎవరు?.  దానిలో ఇంకా, పలువురిని మోసపరచెదరు మరియు అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు, అప్పుడు ఇ) ఎవరు ఈ మోసపరచబడేవారు మరియు యొకనినొకడు అప్పగించు వారు?

A) అ) బలవంతముగా మార్చే పాస్టర్లు

    ఆ) దేవుని యొక్క సంఘం (జనులు) మరియు బబులోను యొక్క సంఘం (జనులు)

    ఇ) మోసపరచబడిన తల్లిదండ్రులు మరియు బంధువులు

 

3) అ) యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వార స్థాపించబడిన క్రోత్త నిబంధన ఏమిటి? ఆ) నిబంధనను నిలుపుకునే వారికి మరియు నిలుపుకోలేక విఫలం అయ్యేవారికీ మధ్య భేదం ఏమిటి? ఇ) ఎలాంటి వారు క్రోత్త నిబంధనను నిలుపుకోగలరు? ఈ) ఇది ఎప్పుడు జరుగుతుంది మరియు క్రోత్త  నిబంధనను నిలుపుకోగలవారు ఎవరు?

A) అ) ప్రకటన గ్రంథము (ప్రకటన లోని సంఘటనలు)

    ఆ) నిలుపుకునేవారు : పరలోకం / నిలుపుకోనివారు : నరకం

    ఇ) దేవుని న్యాయమును (ప్రకటన గ్రంథము) ఎవరైతే తమ మనస్సులో మరియు హృదయములమీద

        వాటిని వ్రాసుకొని ఉండురో (ముద్రించు కొనినవారు)  

    ఈ) విశ్వాసఘాతకము మరియు వినాశనం కార్యముల తరువాత, కోతగా కోయబడి మరియు

         ముద్రింపబడిన 12 గోత్రములు

 

4) అ) ఎప్పుడు మరియు ఆ) ఎక్కడ ప్రకటన నెరవేరింది? ఇ) ఒక 2 అధ్యాయాలు వ్రాయండి ఎక్కడైతే మనం విశ్వాసఘాతకులు, వినాశకారులు మరియు రక్షణాకారులు కనుగొనగలమో.

A) అ) 1966

    ఆ) గ్వచాన్ లోని గుడార ఆలయం, చోన్గే పర్వతం దిగువ భాగమున.

    ఇ) ప్రక 13, ప్రక 12

 

5) క్రోత్త నిబంధనలో ప్రవచనం యొక్క మొదలు నుండి అంతం వరకు దేవుని పని యొక్క పూర్తికి సంబంధించిన విషయాలు వరసుగా వ్రాయండి.

A) 7 నక్షత్రాలు మరియు గుడారము  విశ్వాసఘాతకం  వినాశనం  కోత  ముద్రింపబడుట  12 గోత్రములు  వివాహము   మొదటి పునరుత్థానము

 

6) అ) దేవుడు, యేసు మరియు ఆత్మీయ రాజ్యం వచ్చే స్థలాల గురించి తెలిపే 2 వచనాలు వ్రాయండి. ఆ) ఈ స్థలము లో ఉండే జనులు ఎవరు? ఇ) ఈ స్థలమునకు దారి ఎక్కడ? రెండు ఆదారిత అధ్యాయాలు వ్రాయండి. ఈ) ఈ స్థలములో ఉండే జనులకు ఏమి జరుగుతుంది? ఉ) దేవుని వాక్యములో ఉన్న వాగ్ధానమును బట్టి నేను ఎలా మరలా సృష్టింపబడ్డాను. 

A) అ) ప్రక 3:12, ప్రక 21:1-3

    ఆ) దేవుని జనములు మరియు రాజ్యము

    ఇ) ప్రక 2,3 (వివరణ : ఈ రెండు అధ్యాయాలు ప్రకటన గ్రంథము యొక్క ఆరంభం మరియు

        సంపూర్ణత్వం అయ్యి ఉన్నవి కనుక, మరియు దేవుడు, యేసు మరియు దేవుని రాజ్యం వచ్చును,   

        ఒకడు జయించుట వలన వీటిని పొందుకోగలరు)

    ఈ) వారు దేవునితో ఆయన రాజ్యములో కలిసి ఉంటారు

    ఉ) దేవుని విత్తనం మరియు యేసుని రక్తము ద్వారా

 

7) పస్కా గొర్రెపిల్ల అయిన యేసు, ఈ క్రోత్త నిబంధనను తన శరీరము మరియు రక్తముతో చేసెను, మరియు దీనిని దేవుని రాజ్యంలో నెరవేరు వరకు మరలా భుజించను అని ప్రమాణం చేసెను. అ) ప్రకటన గ్రంథము లో నుండి ఎవరు ఈ రక్తమును త్రాగగలరో తెలిపే 4 వచనాలు వ్రాయండి. ఆ) యేసుక్రీస్తు ద్వార సంఘములకోసము పంపబడిన దూత ఎటువంటి పనులు చేయును? దీనికి వర్తించే 7 అధ్యాయాలు మరియు వాటిలోని విషయలను తెలుపండి.

A) అ) ప్రక 1:5-6, ప్రక 5:9-10, ప్రక 7:14, ప్రక 12:11

    ఆ) ప్రక 2-3 : యేసు తరపున లేఖలు పంపును

         ప్రక 10 : పరలోకము నుండి వచ్చిన విప్పబడిన గ్రంథమును పొందుకొని దానిని తిని మరియు

                    సాక్ష్యమిచ్చును

         ప్రక 11 : దేవునికి సాక్షిగా సేవ చేస్తూ ఉంటూ చంపబడెను

         ప్రక 12 : క్రూరమృగము మీద పోరాడి జయించెను

         ప్రక 16 : తీర్పు తీర్చే పాత్ర

         ప్రక 19 : గొర్రెపిల్ల యొక్క పెండ్లి కుమార్తెగా పెండ్లి విందును తయారు చేయును

         ప్రక 22 : ప్రకటనలోని అన్నీ సంఘటనలను చూసి, సంఘములకోసము సాక్ష్యమిచ్చుటకు

                    పంపబడెను

 

8) పస్కా గొర్రెపిల్ల అయిన యేసు యొక్క రక్తము మరియు శరీరమును ఏదైతే మనము దేవుని రాజ్యములో భుజించుటకు ప్రమాణం చేయబడెనో అది మరియు పస్కాను గురించి ప్రకటన గ్రంథములో నుండి 3 వచనాలు వ్రాయండి.

A) ప్రక 16:12, ప్రక 17:14, ప్రక 18:4

 

9) యేసు మరియు యోహాను, ఆయన తరపున మాట్లాడే దూత మధ్య ఉన్న సంబంధం మనం ప్రక 1:13-16, ప్రక 2-3 లో చూసిన విధముగా ముందు కాలాలో కూడా చూడగలం అ) రెండు కాలలను తెలిపి మరియు ఏ ఇద్దరి మధ్య ఇటువంటి సంబంధం కాలదో వ్రాయండి. ఆ) ఎటువంటి ఆజ్ఞలు దేవుని చేత నిర్గమ 22:18-20, ద్వితీ 18:10-14 మరియు ప్రక 22:15 లో ఇవ్వబడెను?

a) అ) మోషే కలాం: దేవుడు ఆజ్ఞ ఇచ్చెను, మరియు మోషే దూతగా ఆయన తరపున మాటలాడెను  

    యేసు క్రీస్తు యొక్క మొదటి రాకడ సమయం : దేవుడు ఆజ్ఞ ఇచ్చెను, మరియు యేసు దూతగా

                                                            ఆయన తరపున మాటలాడెను   

     ఆ) మంత్రములు, వ్యభిచారము, నరహంత, విగ్రహారాధన, అబద్ధములు ఇటువంటి వాటిని చేయవద్దని

          చెప్పెను

 

10) అ) ప్రకటనలో ఎటువంటి జన సమూహములు కనపడును, మరియు ఆ) ఎవరి ఎవరి మధ్య యుద్ధం జరిగెను?

a) అ) విశ్వాస ఘాతకులు, వినాశకకారులు, రక్షణకారులు

    ఆ) దేవుడు మరియు సాతను మధ్య యుద్ధం  

 

11) అ) ప్రకటన లో విశ్వాస ఘాతకం, వినాశకనం, రక్షణ కాకుండ మరి ఏ మూడు విషయాలు అత్యవసరమైనవి? ఎందుకు అవి అవసరమైనవి? ఆ) ప్రక 22:18-19 మరియు హెబ్రీ 8:10 లో వ్రాయబడి ఉన్నది మొదటి నిబంధన లో కూడా కనిపించెను. దీని గురించి మరి ఏ వచనంలో కూడా చూడవచ్చు.

A) అ) దేవుని విత్తనం: ఎవ్వరు కూడా ఇది లేకుండా దేవుని బిడ్డగా అవ్వలేరు

         యేసుని రక్తము: ఇది లేకుండా పాపము నుండి విడిపించిబడలేము

         ముద్రింపబడుట: క్రోత్త నిబంధనను నిలుపుకొనుటకు ఇది తప్పక కావాలి

    ఆ) ద్వితీ 6:5-9       

 

12) అ) ఏ రెండు అధ్యాయాలు ప్రక 21 లోని క్రోత్త ఆకాశము మరియు క్రోత్త భూమి ఎలా మొదలవుతుందో తెలిపుతున్నవో వ్రాయండి? ఏ రెండు అధ్యాయాలు మొదటి ఆకాశము మొదటి భూమి ఎలా గతించిపోవునో తెలిపుతున్నవో వ్రాయండి? ఆ) పరస్పర వ్యత్యాసం కలిగిన 3 జతల అధ్యాయాలను వ్రాయండి.

A) అ) ప్రక 7,14 / ప్రక 6,13

    ఆ) ప్రక 6,7/ ప్రక 13,14 / ప్రక 18,19

 

13) అ) ప్రకటన లోని విశ్వాసఘాతకం మరియు మోసపరుచుట జారిగే స్థలం గురించి తెలిపే 2 అధ్యాయాలను వ్రాయండి. ఆ) మూడు అధ్యాయాలను వ్రాయండి ఎక్కడ దేవుడు మరియు యేసు క్రీస్తు తీర్పు ఇచ్చునొ. ఇ) మూడు అధ్యాయాలను వ్రాయండి ఎక్కడ సాతను యొక్క క్రూరమృగము తీర్పు తెచ్చునొ. ఈ) రెండు అధ్యాయాలను వ్రాయండి ఎక్కడ జయించువాడు తీర్పు తీర్చునొ. ఉ) ఒక అధ్యాయాము వ్రాయండి ఎక్కడ వారు ఒకరిని ఒకరు తీర్పు తీర్చుకొందురో.

A) అ) ప్రక 2,13

    ఆ) ప్రక 18,19,6

    ఇ) ప్రక 8,9,13

    ఈ) ప్రక 16,12

    ఉ) ప్రక 17 

 

14) అ) జీవవృక్షము యొక్క మూలము ఏమిటి? ఆ) దేవుని నామము తమ నొసళ్ళ యందు కల వారు ఎవరు? ఇ) ఎవరు ప్రకటన లోని అన్నీ సంఘటనలు విన్నవాడు మరియు చూసినవాడు, ఎవరైతే సంఘములకోసము దూతగా పంపబడెనొ? ఈ) ప్రకటన మరియు నాలుగు సువార్తలలో నుండి 3 అధ్యాయాలను వ్రాయండి, ఏవైతే ఏ సంఘటన తరువాత రక్షణ వచ్చునొ తెలిపేవి.

A) అ) దేవుడు మరియు యేసు

    ఆ) విప్పబడిన వాక్యము ద్వార ముద్రింపబడినవారు (కోతగా కోయబడిన ఫలములు)

    ఇ) యేసు చేత ఎన్నుకోబడ్డ వాగ్దాన దేవుని సేవకుడు

    ఈ) మత్త 24, ప్రక 6 తరువాత, ప్రక 13 తరువాత

 

15) అ) ప్రకటన గ్రంథము ఎవరి ప్రత్యక్షత? ఆ) త్వరలో సంభవింపనైయున్నవి అంటే ఏవి? ఇ) త్వరలో సంభవింపనైయున్న వాటిని చూపించబడ్డ దాసులు ఎవరు? ఈ) ఎవరి ద్వార వాటిని పొందుకొనెను? ఉ) ఎవరు ఈ ధన్యులు?   

A) అ) యేసు క్రీస్తు

    ఆ) ప్రకటన గ్రంథము

    ఇ) 12 గోత్రములు, ముద్రింపబడిన 144,000 మరియు తెల్లని వస్త్రాలు ధరించుకొనిన గొప్ప జనం

    ఈ) నూతన యోహాను

    ఉ) వాటిని నిలుపుకునేవారు

 

16) అ) ప్రకటన గ్రంథము ఎలా ఇవ్వబడెనొ దాని విధానమును వ్రాయండి ఆ) యోహాను పొందుకొనిన ప్రకటన గ్రంథము తాను విని, చూసి మరియు వ్రాసినది పూర్తి అయిన వాస్తవికా లేక ప్రవచనమా? ఇ) ప్రకటన నేరవేర్చబడినప్పుడు ఎవరి ద్వార దానిని విని, చూసి మరియు విశ్వసించగలం?

A) అ) దేవుడు -> యేసు -> దూత -> యోహాను -> దాసులు

    ఆ) ప్రవచనం

    ఇ) నూతన యోహాను

 

17) అ) ప్రకటన పూర్తి అవ్వుట కొరకు, గతంలో వచ్చినట్టు ఒక వ్యక్తి రావలసి ఉన్నది. వాని గురించి తెలిపే 2 వచనాలు తెలుపండి. ఆ) ప్రక 1:9 నుండి ప్రక 2-3 వరకు కనపడే వ్యక్తులను వారు వచ్చె వరుసలో వ్రాయండి.

A) అ) యోహాను 5:35 (మత్త 11:13), ప్రక 1:20

    ఆ) యేసు క్రీస్తు, ఏడు నక్షత్రములు, నీకొలాయితులు, యోహాను.

 

18) అ) యేడు ముద్రలు గట్టిగా వేసియున్న గ్రంథమును పరలోకమందు గాని భూమిమీదగాని విప్పగల వ్యక్తి ఎవరు? ఆ) ఏ అధ్యాయము లో ఆయన ముద్రలు విప్పటం మొదలుపెట్టెను. ఇ) ఏ ఏ అధ్యాయము లో ఆయన ముద్రలు పూర్తిగా తెరవబడెను? ఈ) ఎవడు దానిని చదివి మరియు ప్రకటించే వాడు? ఉ) దాని ముద్రలు విప్పుటకు కావలసిన అర్హత ఏమిటి? ఊ) విప్పబడిన గ్రంథము ఎవని ద్వారా ఇవ్వబడెను? ఏ) అది ప్రకటించుటకు ఎవరికి ఇవ్వబడెను?

A) అ) యేసు క్రీస్తు

    ఆ) ప్రక 6

    ఇ) ప్రక 8

    ఈ) నూతన యోహాను (ఎవరైతే విప్పబడిన గ్రంథమును పొందుకొనెనొ)

    ఉ) జయించుట (జయించువాడు)

    ఊ) దూత

    ఏ) నూతన యోహాను

 

19) అ) దేవుని రాజ్యం ఎక్కడికి వచ్చునొ తెలిపే 3 వచనాలు తెలుపండి. ఆ) ప్రక 2 లోని బిలాము అంటే ఎవరు?

A) అ) ప్రక 3:12, ప్రక 21:1-3, ప్రక 14:1-4

    ఆ) ఓహ్ * హో

 

20) అ) యేసు క్రీస్తు రక్తము ద్వారా పాపములనుండి విడిపింపబడినవారు ఎవరు?. యేసు మేఘారూఢుడై వచ్చునప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు, ఆ) ఏ అధ్యాయములో యేసును పొడిచినవారు కనబడుతున్నారు? ఇ) ఆయనను పొడిచినవారు ఎవరు?

A) అ) 12 గోత్రములు (144,000 మరియు తెల్లని వస్త్రములలో ఉన్న గొప్ప జనం)

    ఆ) ప్రక 11

    ఇ) క్రూరమృగము 

 

21) అ) దేవుని విత్తనం ద్వార మరియు సాతను విత్తనం ద్వార జన్మించినవారు ఎలా వెత్యాస పరచబడుదురు? ఆ) ఎందుకు యేసు  క్రీస్తు మొదటి రాకడలో మరియు రెండొవ రాకడ లో వేరు వేరుగా అగుబడుతూ ఉన్నాడు?

A) అ) కోతగా కోయబడినవారు మరియు కోయబడనివారు

    ఆ) మొదటి రాకడలో భౌతిక శరీరం, రెండొవ రాకడలో ఆత్మీయ శరీరం కనుక

 

22) ప్రక 2 లో అ) విశ్వాసఘాతకులు మరియు వినాశకారులు ఎవరు? ఆ)  విగ్రహములకు బలియిచ్చిన ఆహారం మరియు బోధనలు అంటే ఏమిటి? ఇ) జారత్వము చేయుట అంటే ఏమిటి?

A) అ) ఏడు సంఘముల ఎన్నుకొనబడిన జనులు, నీకొలాయితులు

    ఆ) సాతను సిద్ధాంతాలు

    ఇ) సాతను (పెండ్లి కుమారుడు) తో సంబంధం కలిగి ఉండుట.

 

23) అ) ఎన్ని రకాలు మరియు ఏమిటి ప్రక 2-3 లోని పంపింపబడిన లేఖలలో ఉండెను? ఆ) వరుసగా వచ్చె ముగ్గురు జనములను తెలుపండి, ఇ) మరియు వారు ఏమి చేసెను.

A) అ) మూడు రకములు: నీవు చూచినవాటిని, ఉన్నవాటిని, వీటివెంట కలుగబోవువాటిని

    ఆ) ఏడు దూతలు, నీకొలాయితులు, యోహాను

    ఇ) ఏడు దూతలు: మార్గము సిధ్ధపరచు దీపము యొక్క పని

        నీకొలాయితులు: విగ్రహములకు బలియిచ్చిన ఆహారం మరియు బోధనలు ఇచ్చెను, జారత్వము 

        యోహాను: మారు మనస్సు పొందుటకు మరియు వాగ్దానపు మాటను గుర్చి లేఖలు పంపెను

 

24) అ) జయించువాడు పొందుకునే 12 వాగ్దాన ఆశీర్వాదాలను వ్రాయండి. ఆ) తెల్లని రాయి మరియు ఇనప దండము అంటే ఏమిటి?

A) అ) జీవవృక్షఫలమును భుజించే హక్కు, జీవ కిరీటం, రెండొవ మరణం ద్వార ఏ హానియుచెందకుండా

         ఉండుట, మరుగైయున్న మన్నా, తెల్లని రాయి, ఇనుప దండము, వేకువ చుక్క, తెల్లని వస్త్రములు,

         జీవ గ్రంథములో లిఖింపబడి యుండుట, దేవుని ఆలయములో స్తంభము, దేవుని పేరు,

         పరిశుద్దమైన నూతనమైన యెరూషలేము పేరు, మరియు యేసుని క్రోత్త పేరు వాని మీద

         వ్రాయబడుట, యేసుని సింహాసనమునందు కూర్చుండుట.

    ఆ) తెల్లని రాయి: తీర్పు తీర్చే అధికారం, ఇనుప దండము: జనులను ఏలే అధికారం.

 

25) అ) ఏ అధ్యాయము ప్రక 2-3 లోని వాగ్దానాలు పొందుకొనుటకు చేయవలసిన పనిని తెలుపుతుంది? ఆ) దేనితో ఇ) మరియు ఎలా పొందుకొన వచ్చు? ఇ) దీని తరువాత ఏమి జరుగును?

A) అ) ప్రక 12

    ఆ) గొఱ్ఱపిల్ల రక్తము మరియు సాక్ష్యపు వాక్యం

    ఇ) క్రూరమృగము మీద పోరాడి జయించుట ద్వార

    ఈ) దేవుని రక్షణయు శక్తియు రాజ్యము       

 

26) ప్రక 4~5 లో, పరలోకము లో సింహాసనము ఉన్నది మరియు ఒక స్వరము వినబడెను అ) అప్పుడు క్రోత్త పాటగా పాడిన పాట ఏమిటి? ఆ) దేని ద్వార దేవుని యొక్క రాజ్యము మరియు యాజకులు చేయబడెను?

A) అ) ప్రకటన గ్రంథము యొక్క భౌతిక పూర్తికి సంబంధించిన సువార్త

    ఆ) యేసు క్రీస్తు యొక్క రక్తము

 

27) అ) ఎవరి ఎవరికి, మరియు ఆ) ఏ సందర్భాలలో యేసుని రక్తము ప్రకటన గ్రంథములో వాడబడెను? ఇ) పాత నిబంధనలో ఎక్కడ దీని లాంటి విషయం రాజ్యము మరియు యాజకుల గురించి వ్రాయబడెను?

A) అ) 12 గోత్రముల 144,000 మంది మరియు తెల్లని వస్త్రాలు ధరించుకొన్న గొప్ప జనులు

     ఆ) క్రూరమృగము మీద పోరాడి జయించుటకు, పాపములనుండి విడిపించుటకు

     ఇ) నిర్గ 19:5-6

 

28) ప్రక 6 లో, అ) ఎవరు ఆ) ఎవరిని వాడి ఇ) ఎవరి మీద తీర్పు తీర్చెను? ఈ) ఏ 2 అధ్యాయాలలో ప్రక 6 వ అధ్యాయము లో బయటకు త్రోసివేయబడిన జనులు చంపబడెను? ఉ) ఎటువంటి జనులు ప్రక 6 మరియు ప్రక 18 లోని తీర్పును గతంలో జరిగిన విధముగ తప్పించుకొని రక్షింపబడును? మూడు రకములుగా వర్ణించండి

A) అ) యేసు

    ఆ) నాలుగు జీవులు

    ఇ) ఎన్నుకొనబడిన జనులు, ఇశ్రాయేలీయులు, విశ్వాస ఘాతకం చేసిన వారు (ఏడు నక్షత్రముల

         గుడారము యొక్క జనులు)

    ఈ) ప్రక 8,9

    ఉ) బహు కొద్దిపాటి శేషము, గోధుమలు మరియు యవలు, నూనె మరియు ద్రాక్షారసము   

 

29) ప్రక 8~9 లో, అ) ఎందుకు ప్రక 8 లో బూరలు ఊదబడెను? ఆ) ప్రక 8~9 లో చంపబడ్డవారు ఎవరు?

A) అ) అన్నీ ముద్రలు తెరవబడెను, ముద్రలు విప్పి దానిని చదువుటకు వీలుగా చేసెను.

     ఆ) ప్రక 6 బయటకు త్రోసివేయబడిన వారు

 

30) ప్రక 6,8 మరియు 9 లో తీర్పు పొందినవారు మారు మనస్సుపొందలేదు. అ) ఎవరు తీర్పును ఇచ్చెను మరియు, ఆ) ఎవరు పొందుకొనెను? ఇ) ఎందుకు వారు తీర్పు పొందుకొనెను? ఈ) బూరల యొక్క శబ్దములు ఏమి తెలుపుతున్నవి?

A) అ) యేసు మరియు నాలుగు జీవులు

    ఆ) విశ్వాస ఘాతకం చేసిన ఎన్నుకోబడిన జనులు

    ఇ) విశ్వాస ఘాతకం చేసెను కనుక

   ఈ) జరిగిన సంఘటనలని వారు తెలుపుతున్నారు   

 

31) ఏడు ముద్రలు విప్పిన తరువాత, ఆ గ్రంథము తెరవబడి దానిలోనివి వాస్తవికతలో పూర్తి అవుతూ ఉన్నాయి. దీని తరువాత, ఏడు బూరలు ఊడబడెను. అ) మొదటి ఆరు బూరాలకు మరియు ఏడోవ బూరకు మధ్య బేధాన్ని తెలిపే 4 అధ్యాయములు వ్రాయండి. ఆ) ప్రక 8~9 లో చంపేవారు ఎవరు మరియ మరణిస్తున్న వారు ఎవరు?

A) అ) ప్రక 8,9,11, 1 కోరి 15

    ఆ) మరణిస్తున్న వారు : విశ్వాస ఘాతకం చేసి ప్రక 6 లో బయటకు త్రోసివేయబడిన జనులు

         చంపుతున్న వారు : క్రూరమృగము యొక్క సేవకులు ఎవరైతే యుద్ధం చేసేనొ

 

32) ప్రక 9 లో,  ఆ గుఱ్ఱముల తోకలకును వాటి మీద కూర్చుండియున్నవారికిని తలలు కలవు. ప్రక 19 లో ఒక గుఱ్ఱము మరియు దాని మీద కూర్చొన్న వాడు కనపడును. అ) ఎటువంటి వారు ఈ గుఱ్ఱములు మరియు దాని కూర్చొన్నవారు మరియు వీరు ఎవరికి చెందినవారు? ఆ) ఈ తోకలు మరియు తలలు ఏమిటి? ఇ) గుఱ్ఱముల నోటి నుండి వస్తున్న అగ్ని ధూమగంధకములు అంటే ఏమిటి?

A) అ) బబులోనుకు, సాతను రాజ్యానికి చెందిన సేవకులు; దేవునికి చెందిన సేవకులు [ సాతనుకు చెందిన

         ఆత్మలు మరియు శరీరములు (సేవకులు), దేవునికి చెందిన ఆత్మలు మరియు శరీరములు

         (సేవకులు) ]

    ఆ) తలలు: యేలువారు / పాలకులు (క్రూరమృగముకు చెందిన ఏడు సేవకులు), తోకలు: అబద్ద

         ప్రవక్తలు (అబద్ద సేవకులు)

   ఇ) సంఘపు న్యాయములు మరియు సిద్ధాంతాలు (అబద్ద బోధనలు, కామేన్టరీస్)      

 

33) ప్రక 10 లో, బలిష్ఠుడైన వేరొక దూత, ఆయన తన కుడిపాదము సముద్రముమీదను ఎడమ పాదము భూమి మీదను మోపి ఉండి, యేడు ఉరుముల శబ్దముతో ఆర్భటించెను. అ) యోహాను కి ఏమి చూపించబడెను? ఆ) యోహాను ఈ విప్పబడియున్న చిన్న పుస్తకమును పొందుకొని మరియు తిని ఎవరికి తెలియజేసేను? ఇ) పాత నిబంధనలో ఇటువంటి విషయాన్ని ఎక్కడ చూడగలం?

A) అ) విప్పబడిన గ్రంథములోని మాటలతో, సముద్రము (వినాశకారులు) మరియు భూమి (విశ్వాస

         ఘాతకులు) మీద తీర్పు

    ఆ) ప్రజలు, జనములు, ఆ యా భాషలు మాటలాడువారు, రాజులు

    ఇ) యెహెజ్కేలు 3

 

34) అ) దేనితో భూమి మరియు సముద్రము తీర్పు పొందెను? ఆ) ఎవరు ఈ తీర్పును చూపిస్తోంది? ఇ) ఎవరికి ఇది చూపించబడుతోంది? ఈ) ఎందుకు ఇది చూపించబడుతున్నది?

A) అ) కోపము తో నింపబడిన పాత్రల తో

    ఆ) యేసు

    ఇ) ఆయన దూత కు (నూతన యోహాను)

    ఈ) అతనికి చూపించదాని విధముగా చేయుటకు.

 

35) అ) ఎవరి ద్వార దేవుని చేతిలో ఉన్న ముద్రవేయబడిన గ్రంథము ఇవ్వబడెను? ఆ) ఏ అధ్యాయములో ఈ గ్రంథమును పొందుకునే జనులు ఉన్నది? ఇ) ఎవరు వారు? ఈ) ఏమి చూపించబడెను?

A) అ) యేసు, దూత, యోహాను

    ఆ) ప్రక 7

    ఇ) 12 గోత్రములు

    ఈ) ప్రకటన లోని అన్నీ సంఘటనలు

 

36) అ) ప్రక 11 లోని ఇద్దరు సాక్షులు చంపబడి మరియు జీవాత్మలోనికి వచ్చిన స్థలం ఎక్కడ? ఆ) కూలిపోయిన పట్టణం ఏమిటి? ఇ) మొదటి ఆరు బూరలకు మరియు చివరి (ఏడోవ) బూర ద్వాని మధ్య బేధం ఏమిటీ? ఈ) ఆలయంలో వడగళ్ళు ఏమిటి?

A) అ) మొదటి గుడారము

    ఆ) సాతను జనుల (అన్యుల) స్థలంగా మారిన గుడారము

   ఇ) మొదటి ఆరు బూరలు: ఎన్నుకొనబడిన వారి యొక్క వినాశనం, ఏడోవ బూర: అపవాది (బబులోను)

       యొక్క వినాశనం

   ఈ) దేవుని కోపము కలిగిన సేవకుడు

 

37) అ) దేవుని రాజ్యము మరియు రక్షణ ఎప్పుడు వచ్చును? ఆ) సముద్ర తీరమున నిలుచోని  ఉన్న ఘటసర్పము ఎవరి మీద యుద్దము చేయాలని ఉన్నది?

A) అ) ఘటసర్పము మీద పోరాడి మరియు జయించిన తరువాత (విశ్వాస ఘాతకం మరియు వినాశనం

         జరిగాక)

    ఆ) సాక్ష్యమును పట్టుకొని విజయం పొందినవారి మీద

 

38) ప్రక 13 లోని సముద్రము నుండి వచ్చిన క్రూరమృగము మరియు 666 కలిగిన క్రూరమృగము లకు సంబంధించి అ) ఒకదాని నుండి మరొకటి ఎలా వేరు? ఆ) వీటి మధ్య బేధాన్ని తెలిపిన రెండు అధ్యాయాలు వ్రాయండి?

A) అ) క్రూరమృగము: సముద్రము (లోకములో) నుండి వచ్చినది, 666 కలిగిన క్రూరమృగము: భూమిలో

         (గుడారము) నుండి వచ్చినది

    ఆ) ప్రక 17,13

 

39) అ) 666 కలిగిన క్రూరమృగము ఎవరు? ఆ) అలంకారికంగా ఈ క్రూరమృగము ఎవరిని సూచిస్తోంది? ఇ) దీని వాస్తవికతలో పూర్తి ఎవరు? ఈ) ఏ రాజ్యము లో నుండి ఇది వస్తుంది? ఉ) ఇది ఏం చేస్తుంది?

A) అ) భూమిలో నుండి వచ్చిన క్రూరమృగము, గుడార ఆలయం

    ఆ) సోలోమోను

    ఇ) ఓహ్ * హో

    ఈ) ఎన్నుకోబడిన జనుల యొక్క గుడారము, బబులోను

    ఉ) ఒక ప్రతిమను చేసి మరియు దాని గుర్తును సంఘస్తులందరికీ ఇచ్చును.

 

40) ప్రక 14 లో, 144,000 మందికి దేవుని యొక్కయు మరియు యేసు క్రీస్తు యొక్కయు నామములు వారి నొసళ్ళ యందు ఉన్నవి, అ) ఎక్కడ (ఏ అధ్యాయములో) వాటిని పొందుకున్నారు? ఆ) 144,000 మంది ఎక్కడ నుండి వచ్చినవారు? ఇ) ఏ రాజ్యము లో నుండి ప్రక 13 లో ఉన్న క్రూరమృగము వచ్చెను?

A) అ) ప్రక 7

    ఆ) కోత పొలము నుండి (యేసుని పొలము, ఏ పొలములో అయితే విత్తనం నాటబడెనొ)

    ఇ) బబులోను రాజ్యం

 

41) కోతకోయువారికి, కోత కాలానికి మరియు కోతకు సంబంధించి, అ) ఏ సంఘటనల తరువాత కోత కోయబడును? ఆ) కోత గురించి, నాలుగు సువార్తలు మరియు ప్రకటన గ్రంథము లో నుండి ఒక మూడు వచనాలు వ్రాయండి.

A) అ) విశ్వాస ఘాతకం మరియు వినాశనం తరువాత (ప్రక 6 లో సూర్య, చంద్ర, నక్షత్రాలు వెలుగు

         ఇవ్వలేక పడిపోయిన తరువాత; మొదటి ఆకాశము తీర్పు తీర్చబడి అంతం అయ్యాక)

    ఆ) మత్త 24:31, మత్త 13:30, ప్రక 14:14-16

 

42) ప్రకటన లోని 144,000, అ) వారు గురించి తెలియజేసే నాలుగు అధ్యాయాలు వ్రాయండి. ఆ) వారు ఎప్పుడు కనపడును? ఇ) ఎక్కడ వారు కనపడును? ఈ) ఎవరు వారు?

A) అ) ప్రక 14, ప్రక 7, ప్రక 1, ప్రక 5

    ఆ) ప్రకటన గ్రంథము యొక్క నెరవేర్పు సమయం అప్పుడు (కోత కాలం అప్పుడు)

    ఇ) సియోను పర్వతం

    ఈ) కోత కోయబడిన ప్రథమఫలములు (12 గోత్రములు)

 

43) అ) ప్రక 13 మరియు ప్రక 14 ఒకదాని నుండి ఒకటి ఎలా వేరు? ఆ) ఏ అధ్యాయాము లో 144,000 మంది ముద్రింబడుతున్నారు? ఇ) వారి యొక్క వాస్తవికత ఎవరు?

A) అ) క్రూరమృగము చేత ముద్ర పొందుకొనుట, గొఱ్ఱపిల్ల నుండి ముద్ర పొందుట

    ఆ) ప్రక 7

    ఇ) సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము యొక్క ముద్రింపబడిన జనులు (ముద్రింపబడిన        

         షిన్ చాన్ జీ 12 గోత్రములు)

 

44) ప్రవచనం యొక్క పూర్తి జరిగే విధానము ఆధారముగా, అ) ఎప్పుడు మరియు ఎలా వాగ్దాన దేవుని రాజ్యం సృష్టించబడునొ, ప్రక 14 లోని 12 గోత్రములు వచ్చునో వ్రాయండి, కావలసిన అధ్యాయలు మరియు వాటిలోని విషయలను కూడా తెలుపండి.

A) అ) యిర్మీ 31, రెండు రకాల విత్తనాలు నాటబడే ప్రవచనం  మత్త 13, విత్తనం విత్తబడుట  ప్రక 14,

         కోత  ప్రక 7, ముద్రింపబడుట మరియు 12 గోత్రములు సృజించుట.

 

45) ప్రక 15 లో, అ) జయించినవారు ఎవరితో మరియు ఏ అధ్యాయములో పొరడెను? ఆ) అక్కడకు వచ్చి దేవునిని ఆరాధించే జనులుఎవరు? వారు ఎప్పుడు వస్తారు? ఇ) ఎక్కడ నుండి వారు వస్తారు ఈ) ఏ సంఘటన జారిగాక ఇది పూర్తివుతుంది? ప్రక 13 కాకుండా మరొక అధ్యాయము తెలుపండి.

A) అ) ప్రక 12, మహాఘటసర్పము

    ఆ) WARP సమ్మిట్ అప్పుడు వచ్చిన అతిధులు

    ఇ) సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము, ఎక్కడ జయించువాడు ఉండెనొ

    ఈ) ప్రక 12 లోని సంఘటనలు పూర్తి అయ్యాక.

 

46)  అ) ప్రక 16 లో, కోపముతో నింపబడిన పాత్రలు ఏమిటి? ఆ) ఎప్పుడు మరియు ఇ) ఎవరు భూమి ఏలే సాతను యొక్క రాజులను పోగుచేయును?

A) అ) జయించినవారు

    ఆ) తీర్పు సమయం అప్పుడు (ఆరొవ పాత్ర కుమ్మరింపబడినప్పుడు)

    ఇ) ఘటసర్పము, క్రూరమృగము, అబద్ద ప్రవక్తలు 

 

47) అ) విశ్వాసఘాతాకులను, వినాశకారులను, మరియు వారి రాజ్యాలను ఎవరు తీర్పు తీరుస్తారు? ఆ) ఏ అధ్యాయములో వీరు వస్తున్నారు? ఇ) దేని ద్వార తీర్పు ఇవ్వబడెను? ఈ) దీనికి వర్తించే 2 అధ్యాయములు వ్రాయండి.             

A) అ) జయించినవారు (క్రూరమృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక

         వాటిని జయించినవారు)

    ఆ) ప్రక 15

    ఇ) దేవుని కోపము

    ఈ) ప్రక 16, ప్రక 15

 

48) అ) ఎక్కడికి మరియు ఆ) ఎవరి మీదకు దేవుని కోపము కుమ్మరింపబడినది? ఇ) ఏది మూడు భాగములాయెను? ఈ) ఈ స్థలమును తీర్పు తీర్చుటకు కావలసిన షరతు ఏమిటి?

A) అ) బబులోనుగా మారిన మొదటి గుడారము

    ఆ) విశ్వాసఘాతాకులకు మరియు వినాశకారులకు

    ఇ) బబులోను యొక్క సంస్థలు (సంఘములు)

    ఈ) జయించినవారు (విజయం పొందినవారు)

 

49) ప్రక 17 లో, అ) ఏ రాజ్యమునకు పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము మరియు వేశ్య చెందినవి? ఆ) వారు ఏ అధ్యాయములో వినాశనం చేస్తున్నారు. ఇ) ఎవరిని? ఈ) భూరాజులు మరియు భూజనులందరు ఎవరు? ఉ) ఏడు తలలు మరియు పది కొమ్ములుగల ఎనిమిదోవ క్రూరమృగము ఒకదాని నుండి మరొకటి ఎలా వేరు?

A) అ) దెయ్యముల రాజ్యం, బబులోను

    ఆ) ప్రక 13

    ఇ) పరలోక గుడారము యొక్క ఎన్నుకోబడిన జనులు

    ఈ) సాతను యొక్క సేవకులు మరియు వారు సంఘస్తులు

    ఉ) ఏడు తలలు: ప్రక 12 లో సముద్రములోనుండి వచ్చే క్రూరమృగము మరియు వేశ్యకు చెందినది

        పది కొమ్ములుగల ఎనిమిదోవ క్రూరమృగము: ప్రక 13 లో భూమిలోనుండి వచ్చే క్రూరమృగము 

 

50) అ) వేశ్య మీద తీర్పు తీర్చి దాని రాజ్యమును దాని దగ్గర నుండి తీసుకనేవారు ఎవరు? ఆ) దేని ద్వార? ఇ) గొఱ్ఱపిల్ల తన జనులను ఎటువంటి రాజ్యము నుండి బయటకు తెచ్చును?

A) అ) పది కొమ్ములుగల క్రూరమృగము

    ఆ) అగ్ని

    ఇ) బబులోను, దెయ్యముల రాజ్యం

 

51) అ) ప్రక 18 లోని బబులోను, సాతను యొక్క దెయ్యముల రాజ్యం యొక్క వాస్తవికతను గురించి ఎప్పుడు, ఎక్కడ మరియు దేని ద్వార ఒకరు తెలుసుకొనగలారొ తెలిపే 3 అధ్యాయాలు వ్రాయండి. ఆ) పడిపోయిన ఈ జనులు ఎవరిని వివాహము ఆడినది? ఇ) ఆ వివాహము యొక్క పెండ్లి కుమారుడు మరియు పెండ్లి కుమార్తె ఎవరు? ఈ) సముద్రము, ఓడ, ఓడ నాయకుడు, నావికులు మరియు ప్రయాణికులు అంటే ఎవరు, వరుసగా వ్రాయండి?

A) అ) ప్రక 13, ప్రక 15, ప్రక 17

    ఆ) అపవాది (దెయ్యములు)

    ఇ) అపవాది మరియు దానికి చెందిన సంఘస్తులు

    ఈ) సముద్రము: లోకము, ఓడ: సంఘము, ఓడ నాయకుడు: సేవకుడు, నావికులు: సంఘము యొక్క

         పనివారు, ప్రయాణికులు: సంఘస్తులు

 

52) అ) ప్రక 18 మరియు ప్రక 19 లోని వివాహములు ఒకదాని నుండి ఇంకొకటి ఎలా వేరు? ఆ) వాటి యొక్క పెండ్లి విందులు ఎలా వేరు? ఇ) వాటి యొక్క వాస్తవికతలు ఎవరు? ఈ) పడిపోయిన సమస్త జనులకు మరియు గొఱ్ఱపిల్ల యొక్క వివాహమునకు ఆహ్వానించబడ్డ అతిధులకు మధ్య వ్యత్యాసం ఏమిటి?

A) అ) అపవాదితో వివాహము (సాతను ఆత్మతో), యేసు క్రీస్తు తో పెండ్లి

    ఆ) మోహోద్రేకముతో కూడిన వ్యభిచార మద్యము, మరుగైయున్న మన్నా

    ఇ) బబులోను యొక్క క్రూరమృగముగా ఉన్న సేవకుడు, జయించువాడు

    ఈ) మోహోద్రేకముతో కూడిన వ్యభిచార మద్యము వలన పడిపోయేను, ప్రభువు ద్వారా ఎన్నుకొనబడెను

 

53) ప్రక 19 లో, అ) ఎవరు ఎవరు గొఱ్ఱపిల్ల యొక్క పెండ్లి విందుకు ఆహ్వానించబడెను? ఆ) వారు ఆ సమయంలో ఏం భుజింస్తారు? ఇ) తెల్లని గుర్రము మరియు దాని మీద ఉన్న వ్యక్తి ఎవరు? ఈ) దాని వెంట ఉన్న తెల్లని గుర్రములు మరియు వాటి మీద ఉన్నవారు ఎవరు?

A) అ) ఆత్మలు మరియు సంఘస్తులు

    ఆ) దేవుని  ఎద్దులు మరియు క్రొవ్విన పశువులు

    ఇ) తెల్లని గుర్రము: జయించువాడు, నూతన యోహాను / దాని ఉన్నా వ్యక్తి: యేసు

    ఈ) తెల్లని గుర్రములు: 144,000 / వాటి మీద ఉన్నవారు: షహీదులు

 

54) అ) తెల్లని గుర్రము మీద ఉన్న వ్యక్తి ధరించుకొని రక్తములో ముంచబడిన వస్త్రము ఏమిటి? ఆ) ఏ అధ్యాయములో గుర్రములు మరియు వాటి మీద ఉన్నవారు ఎవర్ని అయితే పక్షులు భక్షించెనో చూడవచ్చు? ఇ) క్రూరమృగము మరియు అబద్ద ప్రవక్తలు ఎవరైతే సూచక క్రియలు చేసి మోసపరచారొ వారు ఏ అధ్యాయము లోని వారు మరియు ఎవరు వారు?

A) అ) దేవుని వాక్యం

    ఆ) ప్రక 9

    ఇ) ప్రక 13 లోని సముద్రములోనుండి వచ్చిన క్రూరమృగము మరియు భూమిలోనుండి వచ్చిన

       క్రూరమృగము 

 

55) ప్రక 20 లో, అ) ఘటసర్పమును పట్టుకొని బంధించి అగాధములో పడవేసిన తరువాత సింహాసనముల మీద ఆసీనులై విమర్శచేయు అధికారము పొందుకొనిన వారు ఎవరు? ఆ) మొదటి పునరుత్థానములో పాల్గొని క్రీస్తుతోకూడ రాజ్యము చేశేవారు ఎవరు? ఇ) వెయ్యి సంవత్సరముల తరువాత తీర్పుపొందేవారు ఎవరు?

A) అ) యేసు క్రీస్తు యొక్క ఆత్మీయ మరియు భౌతిక 12 మంది శిష్యులు

    ఆ) షహీదులైన వారి ఆత్మలు మరియు క్రూరమృగము యొక్క ముద్ర పొందుకొనక కేవలం దేవుని

        ముద్రను కలిగెనొ

    ఇ) గోగు మరియు మాగోగు, శరీరం మరణించిన ఆత్మలు

 

56) ప్రక 18 లో, పడిపోయిన సమస్త జనులు సాతనుతో పెండ్లి చేస్కొనెను. అ) ఏ సంఘటన తరువాత దేవుడు ఏలును? ఆ) ఎటువంటి వారు అంతం అవ్వవలసి ఉన్నది? ఇ) కనీసం మూడ జవాబులు వ్రాయండి ఎటువంటి వారు పరలోకం నుండి కిందకి దిగివచ్చే రాజ్యమును స్వతంత్రించుకుంటారో?

A) అ) బబులోను తీర్పు తీర్చబడిన తరువాత మరియు అపవాది బందింపబడి అగాధములో

        పడవేయబడిన తరువాత

    ఆ) ఘటసర్పము (సాతను, అపవాది)

    ఇ) గొఱ్ఱల వంటి విశ్వాసులు (మత్త 25:34), జయించువాడు (ప్రక 3:12), షిన్ చాన్ జీ సంఘస్తులు

        (ప్రక 21), దేవుని రాజ్యం కొరకు ఫలించె దేవుని జనులు (మత్త 21:43), యేసు యొక్క మాటలు

         నిలబెట్టుకునేవారు (యోహా 14:23)

 

57) ప్రక 21 లో, అ) క్రోత్త ఆకాశం మరియు క్రోత్త భూమి, మొదటి ఆకాశం మరియు మొదటి భూమి ఎలా ఒకదాని నుండి మరొకటి వేరు? ఆ) పరిశుద్ద పట్టణం మరియు సముద్రము ఎలా ఒకదాని నుండి మరొకటి వేరు? ఇ) ఎందుకు దేవుడు తన జనులతో ఉండేటప్పుడు మరణము ఇక ఉండదు మరియు వేదన ఉండదు?

A) అ) క్రోత్త రాజ్యం మరియు క్రోత్త జనులు, (మానవ పద్దతులు) అచారాలు కలిగిన సంఘములు,

     ఆ) పరిశుద్ద పట్టణం: పరలోకం / సముద్రం: బబులోను రాజ్యం

     ఇ) ఎందుకంటే జీవం మరలా కలపబడెను కనుక

 

58) అ) ప్రక 21 లోని సముద్రము, మొదటి ఆకాశం మరియు మొదటి భూమి, క్రోత్త ఆకాశం మరియు క్రోత్త భూమి గురించి వర్ణించే 4 అధ్యాయాలు తెలుపండి. ఆ) వాటి యొక్క వాస్తవికతలు ఎవరో తెలుపండి.

A) అ) ప్రక 18, ప్రక 6, ప్రక 14, ప్రక 7

     ఆ) గుడార ఆలయం, క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ కొరియా మరియు క్రిస్టియన్ స్టేవార్డ్ షిప్ ఎడ్యుకేషన్

         సెంటర్; షిన్ చాన్ జీ (సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము)

 

59) అ) ఎప్పుడు ఇక మరణం, దుఃఖం ఉండకుండా సమస్తము నూతనంగా సృష్టింపబడును? ఆ) దీని మొత్తాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారు? ఇ) దీని మీద విశ్వావం లేనివాడు పొందుకునే ఫలితం ఏమిటి?

A) అ) క్రోత్త ఆకాశం మరియు క్రోత్త భూమి యొక్క కాలం

    ఆ) ముద్రింపబడిన 12 గోత్రముల వారు

    ఇ) నిత్య శిక్ష, గంధకముతో మండు అగ్నిగుండములో పడవేయబడుట

 

60) అ) క్రోత్త నిబంధనా ప్రవచనాలలో ఏ అధ్యాయంలో సేవకులు. ఆకాశం, భూమి మరియు సముద్రము అంతం అవ్వును అని వ్రాయబడి ఉన్నది? ఆ) అటు తరువాత, ఎవరు ఏలేది మరియు వచ్చేది ఎటువంటి రాజ్యం?

A) అ) ప్రక 21

    ఆ) దేవుడు, యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వార కొనబడిన రాజ్యము మరియు యాజకులు (144,000)

 

61) ప్రక 22 లో, అ) పరిశుద్ధపట్టణము, గొఱ్ఱపిల్ల యొక్క వధువు లో ఉండే జీవవృక్షము ఏదైతే నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయునొ ఏమిటి? ఆ) స్పటికమువలె మెరయునట్టి జీవ జలం, ఏదైతే దేవునియొక్క  సింహాసనము నొద్దనుండి పారుతుందో అది ఏమిటి? ఇ) ఏ నీళ్ల తో మనం మన వస్త్రములను కడుగుకోవాలి? ఈ) ఎందుకు మనం వాటిని కడుగుకోవాలి?

A) అ) 12 గోత్రములకు చెందిన ముద్రించబడిన ఆత్మలు మరియు శరీరములు

    ఆ) దేవుని యొక్క విప్పబడిన వాక్యం

    ఇ) స్పటికమువలె మెరయునట్టి జీవ జలం (సింహాసనము నొద్దనుండి వస్తున్న విప్పబడిన వాక్యం)

    ఈ) పరశుద్ద పట్టణం ఎక్కడైతే జీవవృక్షము ఉన్నదో దానిలోనికి ప్రవేశించుటకు

 

62) ప్రకటనలో రెండు మార్లు క్రోత్త కీర్తన గురించి చెప్పబడినది. అ) ప్రకటన లోని ఆ రెండు అధ్యాయాలను ఎక్కడైతే ఈ క్రోత్త కీర్తన గురించి ఉన్నదో వ్రాయండి. ఆ) ఈ క్రోత్త కీర్తన యొక్క గీతం అంటే ఏమిటి?

A) అ) ప్రక 5. ప్రక 14

    ఆ) ప్రకటన గ్రంథము యొక్క పూర్తి   

 

63) ప్రకటనలో చోట్ల తోకలు కనపడుతున్నాయి మరియు అవి గొప్ప సూచనలు చేసెను. అ) ప్రకటనలో ఆ తోకలు మరియు వాటి పనులను గురించి తెలిపే రెండు అధ్యాయాలను వ్రాయండి మరియు ఆ) ఆ రెండు తోకల మధ్య బేధాలను తెలుపండి మరియు ఇ) వాటి యొక్క క్రియలు కూడా వ్రాయండి.

A) అ) ప్రక 9, ప్రక 12

    ఆ) గుఱ్ఱముల యొక్క తోక, ఘటసర్పము యొక్క తోక

    ఇ) ప్రక 9: మను ష్యులలో మూడవ భాగమును సంహరించెను

        ప్రక 12: ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము నీడ్చి వాటిని భూమిమీద పడవేసెను

 

64) అ) నర పుత్రుడు యెహెజ్కేలు 3 వ అధ్యాయములో పొందుకున్న పుస్తకం మరియు ఆ) ప్రక 10లో నూతన యోహాను పొందుకున్న పుస్తకాలు ఎలా వెరో తెలుపండి. 

A) అ) పాత నిబంధన యొక్క పుర్తికి సంబంధించిన విషయాలు

    ఆ) క్రోత్త నిబంధన (ప్రకటన) యొక్క పుర్తికి సంబంధించిన విషయాలు   

 

65) ప్రకటనలో అ) ముగ్గురు జనులు, ఆ) మూడు మర్మాలు మరియు ఇ) మూడు తెగులు వ్రాయండి.

A) అ) విశ్వాస ఘాతకులు, వినాశాసకారులు, రక్షణా కారులు

    ఆ) ఏడు నక్షత్రాలు, మహా వేశ్య మరియు ఏడు తలలు మరియు పది కొమ్ములు గల క్రూరమృగం, ఏడోవ

        బూర

    ఇ) ముద్రలు, బూరలు, పాత్రలు

 

66) క్రూరమృగం ప్రక 12, ప్రక 13 మరియు ప్రక 16 లో కనపడుతున్నది. అ) ఏ అధ్యాయములో ఈ  క్రూరమృగం (ఘటసర్పము) బంధించబడుతున్నది? ఆ) ప్రక 20 లోని మొదటి పునరుత్థానములో పాల్గొనే వారు ఎవరు?

A) అ) ప్రక 20

    ఆ) యేసు క్రీస్తు మరియు షహీదులైనవారి ఆత్మలు, క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను

        నమస్కారముచేయక దాని గుర్తుని పొందుకోనివారు

 

67) పరలోకమందు గాని భూమిమీదగాని భూమిక్రిందగాని ప్రకటన గ్రంథము ఎవ్వరికి తెలియదు. అయితే, కొందరు ఉన్నారు ఈ వాక్యం తెలిసిన వారు. అ) ప్రకటనలో ఏ అధ్యాయములో వారిని మనం చూడవచ్చు మరియు ఎటువంటి జనులు వారు? ఆ) ఎక్కడ నుండి వచ్చినవారు మరియు ఎవరు వారు?

A) అ) ప్రక 7, ప్రక 14, ముద్రింపబడినవారు

    ఆ) కోత పొలము నుండి కోతగా కోయబడిన వారు

 

68) అ) ప్రక 1 లో చెప్పబడిన యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వార తమ పాపముల నుండి విడిపింపబడిన జనుల గురించి చెప్పిన రెండు అధ్యాయాలను వ్రాయండి మరియు ఆ) మనం వెల్ల వలసిన స్థలం, ఎక్కడైతే దేవుని రాజ్యం మరియు దేవుడు ఉండబోతున్నారో దానిని వ్రాయండి.

A) అ) ప్రక 5, ప్రక 7

    ఆ) క్రూరమృగం తో పోరాడి మరియు జయించుట ద్వార ఏర్పడిన 12 గోత్రముల ప్రదేశం

 

69) దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి, క్రోత్త నిబంధన లో దేవుని చిత్తం?

a) దేవుని విత్తనం మరియు యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వార మరలా జన్మించిన వారిచే 12 గోత్రములు

    నిర్మించుట

 

70) క్రోత్త నిబంధన లోని విశ్వాసులకు దేవుని రాజ్యములో ఉండుటకు కావలసిన అర్హత ఏమిటి?

a) కోతగా కోయబడి ముద్రింపబడిన 12 గోత్రములలో ఒకటి అవ్వుట

 

71) క్రోత్త నిబంధన లో కనపడే మూడు రకముల జనులు ఎవరు మరియు వారు ఎవరికి చెందినవారు?

A) విశ్వాస ఘాతకం చేసె ఎన్నుకోబడిన జనులు, వినాశనం చేసెవారు, రక్షణకారులు, దేవుని యొక్క జనం

    మరియు సాతను యొక్క జనం

 

72) క్రోత్త నిబంధన లోని ప్రవచనాలు దేనితో పూర్తి అవ్వుట మొదలయ్యాయి?

A) ఏడు నక్షత్రాలతో (ఏడు దూతలు)

 

73) గతించి పోయె వాటికి మరియు నూతనముగా సృష్టింపబడేవాటికి సంబంధించి రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటి?

A) మొదటి ఆకాశమున మరియు క్రూరమృగమునకు చెందిన లోకము ముగించబడుట, దేవుని యేలుబాటు

    మరియు నూతన రాజ్యం మరియు నూతన జనులు సృష్టింపబడుట.

 

74) క్రోత్త నిబంధన లో జీవ వృక్షము మరియు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము యొక్క వాస్తవికత ఏమిటి?

A) దేవుడు మరియు ఆయనకు చెందిన జనులు, సాతను మరియు వానికి చెందిన జనులు.

 

75) క్రోత్త నిబంధన లో కావలసిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటి?

A) దేవుని విత్తనం మరియు యేసు క్రీస్తు యొక్క రక్తము

 

76) అ) ఎవరి ద్వార ప్రకటన (క్రోత్త నిబంధన) లో యోహాను దూతగా ఎన్నుకోబడెను? ఆ) ఏ సంఘటన జరిగిన తరువాత ఆయన ఎన్నుకోబడెను మరియు ఎవరికి ఆయన లేఖలు వ్రాసెను? ఇ) ఎవరి లేఖలు ఆయన పంపినది?

A) అ) యేసు (దూతను ఎన్నుకొనెను)

    ఆ) ప్రక 2-3 లోని సంఘటనల తరువాత, ఏడు దూతలకు (ఏడు నక్షత్రాలు)

    ఇ) ఆయన యేసు యొక్క లేఖలు యేసు తరపున పంపెను

 

77) దేవుడు త్వరలో సంభవింపనైయున్న సంగతులు ఆయన దాసులకు ఆయన దూతను యోహాను దగ్గరకు పంపుట ద్వార తెలిపెను. యోహాను తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను - దేవుని వాక్యమును మరియు యేసుక్రీస్తు సాక్ష్యమును. అ) ఈ దాసులు ఎవరు, మరియూ ఆ) యోహాను ఏమి చూసెను? ఇ) ఎవరి ద్వార దాసులు త్వరలో సంభవింపనైయున్న సంగతులు వినగలరు?

A) అ) 12 గోత్రములు; ముద్రింపబడిన 144,000 మరియు తెల్లని వస్త్రాలు ధరించు కొన్న గొప్ప జనులు

    ఆ) ప్రకటన గ్రంథములోని అన్నీ సంఘటనలు

    ఇ) యోహాను ద్వార, యేసు యొక్క దూత

 

78) అ) ప్రక 2 మరియు 3 లో మరుగైయున్న మన్నా, తెల్లరాయి, మరియు జనులమీద అధికారము ఇచ్చె ఇనుప దండం పొందుకో గలిగినది? ఆ) యేసు తో ఆయన సింహాసనమునందు కూర్చోనుటకు కావలసిన అర్హత ఏమిటి? ఇ) పరలోకము నుండి వచ్చిన విప్పబడిన పుస్తకమును పొందుకొని మరియు తినినది ఎవరు?

A) అ) క్రూరమృగము యొక్క సేవకుని మీద పోరాడి మరియు విజయం పొందిన వ్యక్తి

    ఆ) క్రూరమృగము యొక్క సేవకుని మీద పోరాడి మరియు విజయం పొందిన వ్యక్తి

    ఇ) యేసు ఎన్నుకొనిన యోహాను

 

79) అ) ప్రక 6 లో తీర్పు ఇస్తున్నది ఎవరు? ఆ) తీర్పు తీర్చబడుతున్న వారు ఎవరు? ఇ) ఎవరి ద్వార తీర్పు ఇవ్వబడుతూ ఉన్నది?

A) అ) యేసు

    ఆ) విశ్వాసఘాతకం చేసిన ఎన్నుకోబడిన జనులు

    ఇ) నాలుగు జీవులు మరియు క్రూరమృగం

 

80) అ) క్రోత్త ఆకాశం మరియు క్రోత్త భూమి ఎందుకు సృష్టింపబడేనొ తెలిపే రెండు అధ్యాయాలు వ్రాయండి. ఆ) ఘటసర్పమునకు మరియు దేవుడికి ఏమి జరుగునొ వ్రాయండి.

A) అ) ప్రక 13 లోని విశ్వాసఘాతకం వలన, ప్రక 6 లో అవి గతించెను మరియు ప్రక 7 లో పునః నిర్మాణం

        జరగెను

    ఆ) దాని ఫలితంగా ఘటసర్పము బంధించబడెను, ఘటసర్పము యొక్క పాలన అంతం ఆయెను

        మరియు దేవుని యేలుబాటు మొదలాయెను

  • Youtube
  • Facebook
  • Instagram
bottom of page